Amit Shah: మోదీని ఇరికించాలని సీబీఐ ఒత్తిడి తెచ్చింది!.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నకిలీ ఎన్ కౌంటర్ కేసులో మోదీని ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మోదీ పేరు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెచ్చిందని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపైనా స్పందించిన షా.. ఎంపీగా కొనసాగాలనుకుంటున్న వ్యక్తి దానిపై పైకోర్టుకు ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు.
Updated : 30 Mar 2023 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు