kishan Reddy: నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పినా తెరాస వీధినాటకాలు ఆడుతోంది: కిషన్ రెడ్డి

బయ్యారంలో నాణ్యమైన ముడిఖనిజం లేదని స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా- సెయిల్ నివేదిక ఇచ్చిందనీ అక్కడ పరిశ్రమ పెడితే పోటీలో నిలవలేమని అభిప్రాయపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సైతం రాజ్యసభలో చెప్పారని గుర్తుచేశారు. 

Published : 30 Sep 2022 19:11 IST
Tags :

మరిన్ని