KishanReddy: తెరాస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జాతీయ పార్టీ: కిషన్‌ రెడ్డి

దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు.. కేసీఆర్‌ను విశ్వసించే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెరాస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడుతున్నట్టు ఎద్దేవా చేశారు. తెరాసకు మిగిలిన ఏకైక మిత్రపక్షం మజ్లిస్‌ అని విమర్శించారు. 

Published : 03 Oct 2022 14:59 IST
Tags :

మరిన్ని