Border Dispute: తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్లో కేంద్రం ప్రకటన
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన యత్నాలను... మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని కేంద్రం ప్రకటించింది. ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం.. అందుకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సైనికులు సంసిద్ధంగా ఉన్నారని పార్లమెంటులో స్పష్టం చేసింది.
Published : 13 Dec 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం