Gunturu: గుంటూరులో బైక్ చోరీ.. ఎలా జరిగిందో చూడండి..!
ద్విచక్ర వాహనం నిలిపి తాళం బండికే ఉంచితే.. ఏమవుతుందో గుంటూరు నగరంలో జరిగిన ఘటన రుజువు చేసింది. చంద్రమౌళి నగర్ వద్ద దుకాణం వద్దకు ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఓ వ్యక్తి.. బండికి తాళం అలానే ఉంచి లోపలికి వెళ్లాడు. ఇంతలో ఓ వ్యక్తి ఆ బైక్ ని స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published : 30 Oct 2022 18:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు