Telangana news: యువకుడికి దుండగుల ఇంజెక్షన్‌.. ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం

ఖమ్మం ఘటన తరహాలో ఓ యువకుడికి గుర్తుతెలియని దుండగులు ఇంజెక్షన్‌ ఇచ్చి పరారు కావడం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఇచ్చోడ మండలం హరినాయక్ తండాకు చెందిన శ్రీకాంత్‌కు నర్సాపూర్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో అస్వస్థతకు గురైన శ్రీకాంత్‌ను కుటుంబసభ్యులు.. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నా.. గంట గంటకూ పరీక్షిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.

Updated : 20 Oct 2022 18:09 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు