ఫ్రెండ్స్ vs పాలిటిక్స్.. బాలయ్య టాక్షోలో ‘3 రాజధానుల’ చర్చ
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్ - 2’ నాలుగో ఎపిసోడ్ సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. ఈ సెలబ్రిటీ టాక్షోకు ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మూడు రాజధానులపై బాలకృష్ణ అభిప్రాయాలు అడగ్గా.. వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
Updated : 22 Nov 2022 19:59 IST
Tags :