Electric Bik: ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్‌ తయారీ..!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అష్షద్ అబ్దుల్లా తన సృజనాత్మకతతో ఓ వెరైటీ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు. సాధారణంగా ఏదైనా బైక్‌పై  ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించవచ్చు. కానీ అష్షద్ రూపొందించిన ఈ బైక్ పై ఒకేసారి  ఆరుగురు వెళ్లొచ్చు. ఫుల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల వరకూ బండి నడుస్తుంది. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను సైతం ఆకర్షించిన ఆ బైక్  కథేంటో ఇప్పుడు చూద్దాం.

Published : 07 Dec 2022 12:23 IST
Tags :

మరిన్ని