Electric Bik: ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్ తయారీ..!
ఉత్తర్ప్రదేశ్కు చెందిన అష్షద్ అబ్దుల్లా తన సృజనాత్మకతతో ఓ వెరైటీ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు. సాధారణంగా ఏదైనా బైక్పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించవచ్చు. కానీ అష్షద్ రూపొందించిన ఈ బైక్ పై ఒకేసారి ఆరుగురు వెళ్లొచ్చు. ఫుల్ ఛార్జ్తో 150 కిలోమీటర్ల వరకూ బండి నడుస్తుంది. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను సైతం ఆకర్షించిన ఆ బైక్ కథేంటో ఇప్పుడు చూద్దాం.
Published : 07 Dec 2022 12:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?