Chandrababu: వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమే!: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమని, వైకాపా కౌరవసేనను ఓడిద్దామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25-30కోట్ల మేర వైకాపా నేతలు ఇప్పటికే తరలించారని మహానాడు వేదికగా చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Updated : 28 May 2023 12:54 IST

వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమని, వైకాపా కౌరవసేనను ఓడిద్దామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25-30కోట్ల మేర వైకాపా నేతలు ఇప్పటికే తరలించారని మహానాడు వేదికగా చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Tags :

మరిన్ని