Chandrababu: వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమే!: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమని, వైకాపా కౌరవసేనను ఓడిద్దామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25-30కోట్ల మేర వైకాపా నేతలు ఇప్పటికే తరలించారని మహానాడు వేదికగా చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
Updated : 28 May 2023 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న