CM Jagan: ₹3,364 కోట్లతో గురుకులాలు, హాస్టళ్ల ఆధునికీకరణ

గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల ఆధునికీకరణకు రూ.3,364 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దశల్లో ‘నాడు - నేడు’ పనులు చేపట్టి, మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వసతిగృహాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపారు.

Updated : 18 Nov 2022 21:16 IST

గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల ఆధునికీకరణకు రూ.3,364 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దశల్లో ‘నాడు - నేడు’ పనులు చేపట్టి, మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వసతిగృహాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపారు.

Tags :

మరిన్ని