China: చైనా విశ్వవిద్యాలయంపై సైబర్ దాడులు.. అమెరికా హస్తం ఉందన్న డ్రాగన్‌

ప్రపంచ దేశాల్లో జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని ఎన్నాళ్ల నుంచో ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల చైనాలోని ఎన్‌పీమూ విశ్వవిద్యాలయంపై వేలాది సైబర్ దాడులు జరిగాయి. కంగుతిన్న డ్రాగన్.. సైబర్ దాడుల వెనుక అమెరికాకు చెందిన ఓ సంస్థకు సంబంధం ఉందని ఆరోపించింది. ఘటనపై విచారణ జరిపిన  చైనా.. అందుకు సంబంధించిన  ఓ నివేదికను విడుదల చేసింది.

Published : 29 Sep 2022 10:25 IST
Tags :

మరిన్ని