China: చైనా విశ్వవిద్యాలయంపై సైబర్ దాడులు.. అమెరికా హస్తం ఉందన్న డ్రాగన్
ప్రపంచ దేశాల్లో జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని ఎన్నాళ్ల నుంచో ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల చైనాలోని ఎన్పీమూ విశ్వవిద్యాలయంపై వేలాది సైబర్ దాడులు జరిగాయి. కంగుతిన్న డ్రాగన్.. సైబర్ దాడుల వెనుక అమెరికాకు చెందిన ఓ సంస్థకు సంబంధం ఉందని ఆరోపించింది. ఘటనపై విచారణ జరిపిన చైనా.. అందుకు సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది.
Published : 29 Sep 2022 10:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు