Andhra news: స్వచ్ఛ సంకల్ప రిక్షాలు... తుప్పుపట్టిపోయినా పంపిణీ చేయరు

గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ నిధులతో విడుదల చేసిన స్వచ్ఛ సంకల్ప రిక్షాలు నిరుపయోగంగా మారుతున్నాయి. రిక్షాలకు రాష్ట్రంలోని అధికార పార్టీ రంగులు వేసినప్పటికీ వాటిని పంచాయతీ కేంద్రాలకు తరలించలేదు.

Published : 10 Jul 2022 22:26 IST

Tags :

మరిన్ని