Andhra news: స్వచ్ఛ సంకల్ప రిక్షాలు... తుప్పుపట్టిపోయినా పంపిణీ చేయరు
గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ నిధులతో విడుదల చేసిన స్వచ్ఛ సంకల్ప రిక్షాలు నిరుపయోగంగా మారుతున్నాయి. రిక్షాలకు రాష్ట్రంలోని అధికార పార్టీ రంగులు వేసినప్పటికీ వాటిని పంచాయతీ కేంద్రాలకు తరలించలేదు.
Published : 10 Jul 2022 22:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!