Uttam: ఆ రెండు చోట్ల.. 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం చేస్తా: ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ హయాంలో మంజూరు, ప్రారంభమైనా పనులనే మంత్రి కేటీఆర్ మరోసారి ప్రారంభించారని పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌, కోదాడలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని.. ఆ రెండు చోట్ల 50 వేల మెజార్టీతో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

Updated : 06 Jan 2023 20:07 IST
Tags :

మరిన్ని