Uttarakhand: నెలరోజుల్లోపే ప్రాణాలు కోల్పోయిన 78 మంది యాత్రికులు

కొవిడ్ కారణంగా నిలిచిపోయిన చార్ ధామ్ యాత్ర.....రెండేళ్ల విరామం తర్వాత మొదలు కావడంతో వేలమంది ఊపిరి పీల్చుకున్నారు. యాత్రపైనే ఆధారపడి జీవనం సాగించే ఎంతో మందికి ఉపశమనం కలిగింది. కానీ, ఈసారి చార్ ధామ్ యాత్ర మొదలైన నెలరోజుల్లోపే 78 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది.

Published : 28 May 2022 14:54 IST
Tags :

మరిన్ని