Andhra News: అనంతపురం జిల్లాలో దౌర్జన్యంగా గుడిసెల తొలగింపు.. స్థానికుల ఆందోళన
పేదలకు గత ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పూనుకోవడం అనంతపురం జిల్లా వడ్డేపాళ్యంలో వివాదానికి దారి తీసింది. రాత్రికిరాత్రే పేదల గుడిసెలను దౌర్జన్యంగా తొలగించి పునాదులు తవ్వడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒక మహిళ డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అధికారులు, అధికారపార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.
Updated : 15 Nov 2022 16:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్