Andhra News: అనంతపురం జిల్లాలో దౌర్జన్యంగా గుడిసెల తొలగింపు.. స్థానికుల ఆందోళన

పేదలకు గత ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పూనుకోవడం అనంతపురం జిల్లా వడ్డేపాళ్యంలో వివాదానికి దారి తీసింది. రాత్రికిరాత్రే పేదల గుడిసెలను దౌర్జన్యంగా తొలగించి పునాదులు తవ్వడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒక మహిళ డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అధికారులు, అధికారపార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.

Updated : 15 Nov 2022 16:32 IST

పేదలకు గత ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పూనుకోవడం అనంతపురం జిల్లా వడ్డేపాళ్యంలో వివాదానికి దారి తీసింది. రాత్రికిరాత్రే పేదల గుడిసెలను దౌర్జన్యంగా తొలగించి పునాదులు తవ్వడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒక మహిళ డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అధికారులు, అధికారపార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.

Tags :

మరిన్ని