Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ.. శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీ ప్రారంభం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే సిబ్బంది అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శ్రీనివాసుడి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభమైంది. జనవరి 2 (వైకుంఠ ఏకాదశి) నుంచి జనవరి 11 వరకు భక్తులు దర్శించుకునేందుకు నగరంలోని 9 కేంద్రాల ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లు ఇస్తున్నారు.
Updated : 02 Jan 2023 08:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?