Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ.. శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీ ప్రారంభం

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే సిబ్బంది అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శ్రీనివాసుడి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభమైంది. జనవరి 2 (వైకుంఠ ఏకాదశి) నుంచి జనవరి 11 వరకు భక్తులు దర్శించుకునేందుకు నగరంలోని 9 కేంద్రాల ద్వారా స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు ఇస్తున్నారు. 

Updated : 02 Jan 2023 08:12 IST

Tags :

మరిన్ని