Vizag Lands: అటవీశాఖ భూముల్లో అకస్మాత్తు సర్వే.. మరో భూ కుంభకోణమా?

విశాఖలో అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది. విశాఖలో ఇప్పటికే పలు భూకుంభకోణాలు చర్చనీయాంశమైన వేళ.. సరికొత్తగా తెరపైకి వచ్చిన ఈ సర్వే వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం జరిగిపోయింది. రూ.350 కోట్ల విలువైన 3.62 ఎకరాలను అటవీశాఖ కాపాడుకుంటుందా? లేక ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న కడప ప్రాంత కీలక నేత మాట చెల్లుబాటై.. భూమి ఇతరుల పాలవుతుందా అన్నది తెలియడం లేదు.  

Updated : 28 Nov 2022 10:59 IST
Tags :

మరిన్ని