Vizag Lands: అటవీశాఖ భూముల్లో అకస్మాత్తు సర్వే.. మరో భూ కుంభకోణమా?
విశాఖలో అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది. విశాఖలో ఇప్పటికే పలు భూకుంభకోణాలు చర్చనీయాంశమైన వేళ.. సరికొత్తగా తెరపైకి వచ్చిన ఈ సర్వే వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం జరిగిపోయింది. రూ.350 కోట్ల విలువైన 3.62 ఎకరాలను అటవీశాఖ కాపాడుకుంటుందా? లేక ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న కడప ప్రాంత కీలక నేత మాట చెల్లుబాటై.. భూమి ఇతరుల పాలవుతుందా అన్నది తెలియడం లేదు.
Updated : 28 Nov 2022 10:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..