Vande Bharat Express: వందే భారత్‌ రైలు.. ప్రత్యేకతలివే

సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్ రైలు(Vande Bharat Express) జనవరి 16 నుంచి పట్టాలపై పరుగులు పెట్టనుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇంతకీ వందేభారత్ రైలులో ఉన్న ప్రత్యేకతలేంటి? రైలు ఎంతవేగంతో ప్రయాణిస్తుంది? ఏయే స్టేషన్లలో ఆగుతుంది? తదితర వివరాలను తెలుసుకుందాం. 

Updated : 14 Jan 2023 18:34 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు