Veerasimha Reddy - Live: ‘వీర సింహారెడ్డి’ విజయోత్సవం

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్‌లో జరుగుతోంది. 

Updated : 22 Jan 2023 18:15 IST
Tags :

మరిన్ని