Venkaiah Naidu: దేశ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయ్: వెంకయ్య నాయుడు
దేశ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సివిల్ సర్వీసు ఉద్యోగులు నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని.. ప్రజలు ఓటును పక్షపాతం లేకుండా వేయాలని సూచించారు.
Updated : 23 Apr 2023 17:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు