Venkaiah Naidu: దేశ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయ్‌: వెంకయ్య నాయుడు

దేశ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సివిల్ సర్వీసు ఉద్యోగులు నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని.. ప్రజలు ఓటును పక్షపాతం లేకుండా వేయాలని సూచించారు.

Updated : 23 Apr 2023 17:17 IST

Tags :

మరిన్ని