Vijayawada: మనిషికి శ్వాసలాగే.. జాతి మనుగడకు భాష అంత ముఖ్యం: వెంకయ్యనాయుడు

మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో.. జాతి మనుగడకు భాష అంత ముఖ్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ వేదికగా  ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అమ్మభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు.

Updated : 23 Dec 2022 20:25 IST

మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో.. జాతి మనుగడకు భాష అంత ముఖ్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ వేదికగా  ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అమ్మభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు.

Tags :

మరిన్ని