Hyderabad: వేంకటేశ్వర వైభవోత్సవాల్లో వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేంకటేశ్వర కల్యాణ మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Published : 12 Oct 2022 22:18 IST
Tags :

మరిన్ని