Ap News: జల విషాదానికి ఏడాది పూర్తి.. బాధితులకు అందని సాయం
అన్నమయ్య జలాశయం సృష్టించిన జలప్రళయంలో కొట్టుకుపోయిన ఇళ్లు, మృతి చెందిన కుటుంబ సభ్యుల ఘోష.. ఏడాది గడిచినా ఇంకా కళ్లముందే మెదలుతూనే ఉన్నాయి. ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. పట్టించుకోలేదని రాజంపేట మండలంలోని ఎగువ మందపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసమే అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తకుండా ఆలస్యం చేసి మనుషుల ప్రాణాలు తీశారని.. పరామర్శకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద వారు ఆక్రోశం వెలిబుచ్చారు
Published : 20 Nov 2022 12:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రి పడకపై ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
-
నగదుంటేనే రైడ్ రైట్
-
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో