పాపులారిటీ వల్లే కొన్ని సమస్యలు.. ఈడీ విచారణ తర్వాత విజయ్‌ దేవరకొండ

‘లైగర్‌’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్‌, నిర్మాత చార్మిని విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు విజయ్‌ దేవరకొండను దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. విజయ్‌పై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. విచారణ తర్వాత విజయ్‌ మాట్లాడుతూ.. మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయని తెలిపారు. 

Published : 30 Nov 2022 22:18 IST

Tags :

మరిన్ని