పాపులారిటీ వల్లే కొన్ని సమస్యలు.. ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ
‘లైగర్’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మిని విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు విజయ్ దేవరకొండను దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. విజయ్పై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. విచారణ తర్వాత విజయ్ మాట్లాడుతూ.. మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.
Published : 30 Nov 2022 22:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్