Vijayashanti: కొట్టి చంపుతారా.. ఏంటా మాటలు?: కేసీఆర్ కుటుంబంపై విజయశాంతి ఫైర్
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని భాజపా జాతీయకార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్.. కనీసం తన బిడ్డలకైనా మంచి బుద్ధి నేర్పిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. బంజారాహిల్స్లోని అరవింద్ నివాసానికి వెళ్లిన విజయశాంతి.. తెరాస దాడి చేసిన పరిసరాలను పరిశీలించారు. కేసీఆర్ కుటుంబం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. కేసీఅర్ ఏ భాష వాడారో, భాజపా అదే భాష మాట్లాడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు చూస్తూ సహించబోమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ, దాడులు ఏంటని ప్రశ్నించారు.
Updated : 19 Nov 2022 16:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు