Vijayawada: నాసిరకం సరకులతో దుర్గమ్మ ప్రసాదం

అది ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయం. హుండీలోకి ఎప్పుడూ దండిగానే కానుకలు వస్తుంటాయి. అయినా భక్తులకు అందించే ప్రసాదానికి నాణ్యమైన సరకులు సమకూర్చడం లేదు. నాసిరకం సరకులు చూసి సాక్షాత్తు పాలకమండలి సభ్యులే నిర్ఘాంత పోయారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తీరిది. 

Published : 26 Feb 2023 10:47 IST

అది ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయం. హుండీలోకి ఎప్పుడూ దండిగానే కానుకలు వస్తుంటాయి. అయినా భక్తులకు అందించే ప్రసాదానికి నాణ్యమైన సరకులు సమకూర్చడం లేదు. నాసిరకం సరకులు చూసి సాక్షాత్తు పాలకమండలి సభ్యులే నిర్ఘాంత పోయారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తీరిది. 

Tags :

మరిన్ని