Vijayawada: విజయవాడ ప్రజలకు.. నగర పాలక సంస్థ పన్ను పోటు!
పన్నుల (taxes) పేరుతో విజయవాడ (Vijayawada) నగర పాలక సంస్థ.. సామాన్యుల నడ్డివిరుస్తోంది. ఇప్పటికే వసూలు చేస్తోన్న ఇంటి పన్ను, చెత్త పన్ను సరిపోదంటూ మరోసారి ఆస్తి పన్నును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పెంచింది. వైకాపా (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వ్చచాక ఇంటి పన్ను సుమారు 40శాతం పెరిగిందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published : 28 May 2023 11:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా