Ap News: ప్రజల సొమ్ముతో యాత్రలేంటి?.. కార్పొరేటర్లపై విమర్శలు
విజయవాడ (Vijayawada) నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన విజ్ఞాన యాత్రపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 1 నుంచి 14 వరకు చేపట్టిన ఈ యాత్ర వల్ల నగర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఈ యాత్ర కోసం 47 లక్షల రూపాయలు కేటాయించడాన్ని తప్పుబడుతున్నాయి.
Published : 30 May 2023 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!