Ap News: ప్రజల సొమ్ముతో యాత్రలేంటి?.. కార్పొరేటర్లపై విమర్శలు

విజయవాడ (Vijayawada) నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన విజ్ఞాన యాత్రపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌ 1 నుంచి 14 వరకు చేపట్టిన ఈ యాత్ర వల్ల నగర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఈ యాత్ర కోసం 47 లక్షల రూపాయలు కేటాయించడాన్ని తప్పుబడుతున్నాయి.

Published : 30 May 2023 15:22 IST

విజయవాడ (Vijayawada) నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన విజ్ఞాన యాత్రపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌ 1 నుంచి 14 వరకు చేపట్టిన ఈ యాత్ర వల్ల నగర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఈ యాత్ర కోసం 47 లక్షల రూపాయలు కేటాయించడాన్ని తప్పుబడుతున్నాయి.

Tags :

మరిన్ని