Andhra News: వలపు వల విసురుతూ వైకాపా మహిళా నేత అరాచకాలు
సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయాలు పెంచుకుంటుంది. యువతులతో వారికి ఫోన్లు చేయించి వలపు వల విసురుతుంది. ఆ తర్వాత వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో దాడి చేసి.. గుట్టు బయటపెడతానంటూ బెదిరిస్తుంది. ఇదే అదునుగా బాధితయువకుల నుంచి డబ్బులు గుంజుతుంది. ఇదీ విజయవాడకు చెందిన ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో నిందితురాలు పరసా సాయితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలు సాయికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
Published : 24 Nov 2022 10:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు