Dharani portal: ఈ భూమి మొత్తం నాది.. ఊరు ఖాళీ చేయండి!

ఆ గ్రామం ఏర్పడి దాదాపు 25 ఏళ్లు దాటింది. మూడేళ్ల కిందట పంచాయతీగా కూడా అవతరించింది. సాఫీగా గడుస్తున్నా ఆ ఊరి ప్రజల పాలిట.. సర్కారు తెచ్చిన ధరణి శాపంగా మారింది. గ్రామస్థులు ఉంటున్న భూమి అంతా.. తనదేనని.. ఊరు ఖాళీ చేయాలంటూ ధరణిలో పట్టాదారుగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. 

Published : 30 Jun 2022 11:23 IST

ఆ గ్రామం ఏర్పడి దాదాపు 25 ఏళ్లు దాటింది. మూడేళ్ల కిందట పంచాయతీగా కూడా అవతరించింది. సాఫీగా గడుస్తున్నా ఆ ఊరి ప్రజల పాలిట.. సర్కారు తెచ్చిన ధరణి శాపంగా మారింది. గ్రామస్థులు ఉంటున్న భూమి అంతా.. తనదేనని.. ఊరు ఖాళీ చేయాలంటూ ధరణిలో పట్టాదారుగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. 

Tags :

మరిన్ని