Virat Kohli: ఉజ్జయినీ ఆలయంలో విరాట్ కోహ్లీ దంపతులు..
టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సతీసమేతంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వర్ ఆలయంలో విరుష్క జంట గర్భగుడి ప్రధాన ద్వారం వద్ద కూర్చుని భక్తులతో కలిసి భజనలు చేశారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ 3 రోజుల్లోనే ముగియడంతో దొరికిన కాస్త విరామంలో ఈ రన్ మెషీన్ తన సతీమణితో ఉజ్జయినీ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు.
Updated : 05 Mar 2023 00:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా