Virata Parvam: మీ పక్కన జరుగుతున్న సంఘటనలే గుర్తొస్తాయ్: రానా

రానా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట్‌ పర్వం’ సాయిపల్లవి కథానాయిక. వేణు ఊడుగుల తెరకెక్కించారు.జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రబృందం మాట్లాడింది.

Published : 16 Jun 2022 22:47 IST

Tags :

మరిన్ని