Vizag: విశాఖ బీచ్ రోడ్డులో బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు
విశాఖ నగరంలో శబ్దకాలుష్యానికి కారణమవుతున్న దాదాపు 630 ద్విచక్ర వాహన సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఇవాళ ఉదయం బీచ్రోడ్డులో ధ్వంసం చేశారు. సైలెన్సర్లంటినీ వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో తొక్కించేశారు. ఇటీవల ప్రత్యేక తనిఖీలు చేపట్టి మార్పిడి చేసిన సైలెన్సర్లను పట్టుకున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.
Published : 26 Jun 2022 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..