YS Viveka: వై.ఎస్‌ వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ

వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయింది. కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేసు పురోగతిపై వివేకా కుమార్తె, భార్యకు అసంతృప్తి ఉన్నందున బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 29 Nov 2022 14:10 IST
Tags :

మరిన్ని