YS Viveka: వై.ఎస్ వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయింది. కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేసు పురోగతిపై వివేకా కుమార్తె, భార్యకు అసంతృప్తి ఉన్నందున బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Published : 29 Nov 2022 14:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?