Vivo: ఈడీ దర్యాప్తు నేపథ్యంలో చైనా వెళ్లిన వీవో మొబైల్‌ కంపెనీ సిబ్బంది

ఈడీ విస్తృత దర్యాప్తు నేపథ్యంలో వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు చైనాకు వెళ్లిపోయారు. మనీలాండరింగ్ ఆరోపణలపై చాలా రోజులుగా వివోపై ఈడీ దృష్టి పెట్టింది. మంగళవారం వివోకు చెందిన 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆ సంస్థ డైరెక్టర్లు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. ఐతే వివో మొబైల్స్ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు గతేడాదే చైనాకు వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. 

Published : 07 Jul 2022 16:06 IST

ఈడీ విస్తృత దర్యాప్తు నేపథ్యంలో వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు చైనాకు వెళ్లిపోయారు. మనీలాండరింగ్ ఆరోపణలపై చాలా రోజులుగా వివోపై ఈడీ దృష్టి పెట్టింది. మంగళవారం వివోకు చెందిన 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆ సంస్థ డైరెక్టర్లు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. ఐతే వివో మొబైల్స్ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు గతేడాదే చైనాకు వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. 

Tags :

మరిన్ని