Vivo: ఈడీ దర్యాప్తు నేపథ్యంలో చైనా వెళ్లిన వీవో మొబైల్ కంపెనీ సిబ్బంది
ఈడీ విస్తృత దర్యాప్తు నేపథ్యంలో వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు చైనాకు వెళ్లిపోయారు. మనీలాండరింగ్ ఆరోపణలపై చాలా రోజులుగా వివోపై ఈడీ దృష్టి పెట్టింది. మంగళవారం వివోకు చెందిన 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆ సంస్థ డైరెక్టర్లు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. ఐతే వివో మొబైల్స్ డైరెక్టర్లు జెంగ్ షెన్ ఔ, చాంగ్ చియాలు గతేడాదే చైనాకు వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు.
Published : 07 Jul 2022 16:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?