Waltair Veerayya: థియేటర్లో విజిల్స్ వేయించిన ‘ఏనుగు’ సీన్ చూశారా?
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 27 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’టైటిల్ ట్రాక్ విడుదలైంది. ఇందులో చిరంజీవి ఏనుగు ఎక్కి బాబీ సింహాను చంపే సీన్ సినిమాకే హైలైట్. థియేటర్లో విజిల్స్ వేయించిన ఆ పాట, సీన్ మీరూ చూసేయండి.
Updated : 25 Feb 2023 17:31 IST
Tags :