Telangana News: భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో భాజపా, తెరాస మధ్య మళ్లీ వార్ మెుదలయ్యింది. లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో కవితపై కమలం నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. కార్యకర్తలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని భాజపా నేతలు ఖండించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలు చేయాలని శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Published : 23 Aug 2022 09:32 IST

తెలంగాణలో భాజపా, తెరాస మధ్య మళ్లీ వార్ మెుదలయ్యింది. లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో కవితపై కమలం నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. కార్యకర్తలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని భాజపా నేతలు ఖండించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలు చేయాలని శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని