Telangana News: భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం
తెలంగాణలో భాజపా, తెరాస మధ్య మళ్లీ వార్ మెుదలయ్యింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితపై కమలం నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. కార్యకర్తలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని భాజపా నేతలు ఖండించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలు చేయాలని శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Published : 23 Aug 2022 09:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?