War of Words: మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం
జామాబాద్ జిల్లా బాల్కొండలో భాజపా నిర్వహించిన రైతు ధర్నా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చెక్ డ్యామ్లన్నీ కేంద్రం నిధులతో నిర్మించారని అర్వింద్ వ్యాఖ్యానించగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. రైతులు లేని ధర్నా చేశారని, చెక్ డ్యామ్లపై అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
Published : 18 Aug 2022 12:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు