War of Words: మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం

జామాబాద్ జిల్లా బాల్కొండలో భాజపా నిర్వహించిన రైతు ధర్నా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చెక్ డ్యామ్‌లన్నీ కేంద్రం నిధులతో నిర్మించారని అర్వింద్ వ్యాఖ్యానించగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. రైతులు లేని ధర్నా చేశారని, చెక్ డ్యామ్‌లపై అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 

Published : 18 Aug 2022 12:22 IST

Tags :

మరిన్ని