Warangal: ప్రీతిపై వేధింపులు.. మా దృష్టికి రాలేదు: కేఎంసీ ప్రిన్సిపాల్
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతిపై సీనియర్లు వేధింపులకు పాల్పడిన అంశం తమ దృష్టికి రాలేదని వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్ వెల్లడించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి ఉండగా.. అది రేపటికి వాయిదా పడిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు.
Updated : 28 Feb 2023 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల