Warangal: ప్రీతిపై వేధింపులు.. మా దృష్టికి రాలేదు: కేఎంసీ ప్రిన్సిపాల్‌

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతిపై సీనియర్లు వేధింపులకు పాల్పడిన అంశం తమ దృష్టికి రాలేదని వరంగల్‌ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ వెల్లడించారు. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి ఉండగా.. అది రేపటికి వాయిదా పడిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు. 

Updated : 28 Feb 2023 16:10 IST
Tags :

మరిన్ని