Warangal: గ్రామస్థుల సంకల్పం.. సర్వాంగ సుందరంగా పర్వతగిరి శివాలయం

కాకతీయుల కాలంలో నిర్మితమైన కాలక్రమేణ మరుగునపడిన వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలోని శివాలయానికి పునః ప్రతిష్ట చేశారు. మెుదట్లో అద్భతమై శిల్పకళా నైపుణ్యంతో కళకళలాడిన ఈ దేవాలయం తర్వాతి రోజుల్లో భక్తుల పూజలు లేక వెలవెలబోయింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని దాతలు, గ్రామస్థుల సంకల్పంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పంటపొలాల నడుమ ప్రస్తుతం పర్వతాల శివాలయంగా కనువిందు చేస్తుంది.

Updated : 27 Jan 2023 19:12 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు