GST: జీఎస్టీలో 28 శాతం పన్ను భవిష్యత్తులోనూ కొనసాగుతుంది: రెవెన్యూ కార్యదర్శి
వస్తు సేవల పన్ను జీఎస్టీలో అత్యధిక స్లాబ్ రేటు అయిన 28 శాతం.. భవిష్యత్తులోనూ కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. విలాస వస్తువులు, హానికర వస్తువులపై విధిస్తున్న ఈ పన్ను మున్ముందూ కొనసాగుతుందని తెలిపారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయన్నారు.
Published : 05 Jul 2022 09:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు