Train Accident: రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమతా బెనర్జీ
ఒడిశా (Odisha)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికిపైగా గాయపడ్డారు. భారత రైల్వే చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు.·
Updated : 03 Jun 2023 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్