Mamatha Benerjee: జానపద కళాకారులతో కలిసి నృత్యం చేసిన దీదీ

76వ స్వాతంత్ర్య వేడుకలు కోల్‌కతాలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు. వేదికపై నుంచి దిగిన మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి కాసేపు ఆడి పాడారు. 

Published : 15 Aug 2022 16:19 IST

76వ స్వాతంత్ర్య వేడుకలు కోల్‌కతాలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు. వేదికపై నుంచి దిగిన మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి కాసేపు ఆడి పాడారు. 

Tags :

మరిన్ని