Andhra news: భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే ఐదుగురు సజీవదహనానికి కారణం!

శ్రీసత్యసాయి జిల్లాలో విద్యుత్ తీగలు తెగి రహదారిపై వెళ్తున్న ఆటోపై పడి ఐదుగురు సజీవదహనమైన దుర్ఘటనలో..సబ్ స్టేషన్‌లో భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే ప్రమాదానికి కారణమన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. డిస్కంలు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు సరిగా పని చేసినట్లయితే విద్యుత్‌ సరఫరా ఆగిపోయి కూలీల ప్రాణాలు నిలిచేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 01 Jul 2022 12:21 IST

Tags :

మరిన్ని