Pratidhwani: మూడున్నరేళ్లలో సీమకు.. వైకాపా ప్రభుత్వం చేసిన మేలేంటి..?

రాష్ట్రంలో రాజకీయమంతా కొద్దిరోజులుగా రాయలసీమ చుట్టు తిరుగుతోంది. అది రోజురోజుకీ మరింత వాడీవేడీగానే మారుతోంది. మరో అడుగుముందుకు వేసిన అధికార పక్షం రాయల సీమ గర్జన నిర్వహించింది. అయితే, ఇదే అధికారపక్షం... తాము అధికారంలో ఉన్న గడిచిన మూడున్నరేళ్లలో సీమకు చేసిన మేలేంటి? ఇప్పుడు అన్నివర్గాల నుంచి వినిపిస్తోన్న సూటి ప్రశ్న ఇదే. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో వైకాపా ప్రభుత్వం చేసిందేమిటి?ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. 

Published : 07 Dec 2022 19:41 IST

రాష్ట్రంలో రాజకీయమంతా కొద్దిరోజులుగా రాయలసీమ చుట్టు తిరుగుతోంది. అది రోజురోజుకీ మరింత వాడీవేడీగానే మారుతోంది. మరో అడుగుముందుకు వేసిన అధికార పక్షం రాయల సీమ గర్జన నిర్వహించింది. అయితే, ఇదే అధికారపక్షం... తాము అధికారంలో ఉన్న గడిచిన మూడున్నరేళ్లలో సీమకు చేసిన మేలేంటి? ఇప్పుడు అన్నివర్గాల నుంచి వినిపిస్తోన్న సూటి ప్రశ్న ఇదే. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో వైకాపా ప్రభుత్వం చేసిందేమిటి?ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. 

Tags :

మరిన్ని