Andhra News: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జగన్ ఎందుకు స్పందించరు?

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై  ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించటం లేదని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. మాధవ్ చేష్టలకు దేశమంతా అసహ్యించుకుంటోందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సజ్జల ఎందుకు మాట మార్చారో చెప్పాలన్నారు.

Published : 12 Aug 2022 13:57 IST

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై  ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించటం లేదని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. మాధవ్ చేష్టలకు దేశమంతా అసహ్యించుకుంటోందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సజ్జల ఎందుకు మాట మార్చారో చెప్పాలన్నారు.

Tags :

మరిన్ని