Elephant: మనుషులపై దండెత్తుతున్న ఏనుగు.. ఎట్టకేలకు బంధించిన అధికారులు
కర్ణాటక కడబ మండలంలోని రెంజిలాడి గ్రామంలో మనుషులను చంపుతున్న అడవి ఏనుగుల్లో ఒకదాన్ని అధికారులు ఎట్టకేలకు బంధించారు. మూడ్రోజుల క్రితం గజరాజులు ఇద్దరు గ్రామస్థులను చంపడంతో అధికారులు, స్థానికుల కంటి మీద కునుకులేకుండా పోయింది. ఏనుగులను పట్టుకుంటేనే మృతదేహాలను తీసుకొని వెళ్తామని గ్రామస్థులు భీష్మించడంతో జిల్లా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
Published : 25 Feb 2023 10:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!