Viral: పొర్లుదండాలు పెడుతూ రాష్ట్రాలు దాటుతున్న మహాభక్తురాలు..!

భగవంతుడిపై భక్తితో సాధారణంగా పాదయాత్రలు చేస్తుంటారు. మరికొందరైతే ఆలయాలకు వెళ్లి.. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కుతుంటారు. కానీ, ఓ మహాభక్తురాలు రాష్ట్రాలు దాటుకుంటూ చేస్తున్న యాత్ర.. ఘోర తపస్సును గుర్తు చేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 కిలోమీటర్ల దూరం.. పొర్లుదండాలు పెడుతూ యాత్ర సాగిస్తోంది. 19 రోజుల క్రితం జహీరాబాద్‌లో ప్రారంభమైన ఆమె యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది.

Published : 30 Nov 2022 13:36 IST

భగవంతుడిపై భక్తితో సాధారణంగా పాదయాత్రలు చేస్తుంటారు. మరికొందరైతే ఆలయాలకు వెళ్లి.. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కుతుంటారు. కానీ, ఓ మహాభక్తురాలు రాష్ట్రాలు దాటుకుంటూ చేస్తున్న యాత్ర.. ఘోర తపస్సును గుర్తు చేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 కిలోమీటర్ల దూరం.. పొర్లుదండాలు పెడుతూ యాత్ర సాగిస్తోంది. 19 రోజుల క్రితం జహీరాబాద్‌లో ప్రారంభమైన ఆమె యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది.

Tags :

మరిన్ని