Viral Video: రైలు - ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ
బాపట్ల జిల్లా చీరాల (Chirala) రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడిన మహిళను.. రైల్వే పోలీసులు కాపాడారు. చీరాల రైల్వే స్టేషన్లో కదులుతున్న విజయవాడ - గూడూరు ఎక్స్ప్రెస్ ఎక్కే క్రమంలో ఓ మహిళ జారిపడ్డారు. రైలు బోగి, ప్లాట్ఫామ్ మధ్య ఆమె ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన RPF పోలీసులు కోటేశ్వరరావు, నాగార్జున.. ప్రయాణికుల సాయంతో మహిళను కాపాడారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళను.. 108 వాహనంలో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Updated : 28 Apr 2023 15:20 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు