Telangana news: చనిపోయిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల వేదన
ఆ చిన్నారులకు అమ్మ ఇక తిరిగి రాలేదని తెలియదు. అందుకే ఎప్పటిలాగే తల్లి మృతదేహం వద్ద ఆడుకున్నారు. అమ్మను ముద్దాడారు. ఈ హృదయవిదారక దృశ్యాలు చూసి.. అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయింది. కరీంనగర్ జిల్లా అలుగునూరులో అనూష అనే మహిళ.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అమ్మ మృతదేహం వద్ద చిన్నారులు రోదించిన తీరు కలచివేసింది.
Published : 18 Aug 2022 11:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం